VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

ఆషాఢ మాసం అంత్యంత పవిత్రమైన ‘ముహూర్త శైవయోగం’ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ ఆలయంలో ఉన్న పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 13న ఏర్పడిన ఈ పవిత్ర శైవయోగం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారని, పరమశివునికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ పరమశివుడి కృపాకటాక్షాల వలన ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు

whatsapp image 2026 07 13 at 3.33.14 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top