VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

చింతల ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి

వనపర్తి పట్టణం చింతల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, సుఖసంతోషాల కోసం స్వామివారిని ప్రార్థిస్తూ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. కౌన్సిలర్ స్పీకర్ గౌడ్,రాము,స్థానిక నాయకులు,భక్తులు పాల్గొన్నారు

whatsapp image 2026 04 21 at 2.34.02 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top