VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్అ శ్విని దామోదర్ సతీమణి అశ్విని జయమ్మ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుమారుడు డాక్టర్. అశ్విని అమరేశ్వర్ గారిని ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు.

whatsapp image 2026 06 28 at 12.25.46 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top